Vasireddy Padma : పర్ల కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలేకర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆమె పంపించారు. కాసేపట్లో రాజీనామా పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేస్తున్నారు.
జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి నుంచి పోటీ కి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణ యం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాసిరెడ్డి పద్మ ఎంతో కష్టపడి పని చేశారు. జగన్మో హన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వా త వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ జగన్ అవకాశమిచ్చారు.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పో టీ చేయాలన్నది వాసిరెడ్డి పద్మ యొక్క ఆలో చన. తనకు టికెట్ ఇవ్వాలని కుదరని పక్షంలో తన భర్త కైనా టికెట్ ఆయించాలని వాసిరెడ్డి పద్మ వైసిపి అధిష్టానని డిమాండ్ చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ నిర్ణయంతో వైసిపి అధిష్టానం తీసుకుంటుందోల్సిన అవసరం ఉంది.