38 C
India
Friday, April 26, 2024
More

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ : 30 మందికి గాయాలు

    Date:

    Another clash between India and China: 30 people injured
    Another clash between India and China: 30 people injured

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భారత్ చైనా లకు చెందిన సైనికులకు గాయాలయ్యాయి. గతంలో కూడా గాల్వన్ లోయలో చైనా – భారత్ సైనికులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.

    దాంతో అప్పటి నుండి భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య తోపులాట జరగడంతో 30 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన డిసెంబరు 9 న జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘర్షణ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు సైనిక ఉన్నతాధికారులు.

    Share post:

    More like this
    Related

    Chennai : చేపల వలలో కాసులు.. ఎక్కడి నుంచి వచ్చాయంటే?

    Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు...

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Weather Report : వర్షాలపై వాతావరణ శాఖ తీపి కబురు

    Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి...