23 C
India
Wednesday, August 12, 2026
More

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ : 30 మందికి గాయాలు

    Date:

    Another clash between India and China: 30 people injured
    Another clash between India and China: 30 people injured

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భారత్ చైనా లకు చెందిన సైనికులకు గాయాలయ్యాయి. గతంలో కూడా గాల్వన్ లోయలో చైనా – భారత్ సైనికులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.

    దాంతో అప్పటి నుండి భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య తోపులాట జరగడంతో 30 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన డిసెంబరు 9 న జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘర్షణ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు సైనిక ఉన్నతాధికారులు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...