22.2 C
India
Saturday, February 8, 2025
More

    రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

    Date:

    BJP state executive meeting for two days
    BJP state executive meeting for two days

    ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

    రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్న కమలం పార్టీ

    కార్యవర్గ సమావేశాలకు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ హాజరుకానున్నారు.

    బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ కూడా హాజరయ్యే అవకాశం.

    మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు మాకం వేయనున్నరాష్ట్ర కార్యవర్గం.

    కార్యవర్గ సమావేశం లో..

    ఈ నెల 28న అమిత్ షా టూర్,

    కార్నర్ మీటింగ్స్.

    ప్రజా గోస- బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు.

    కెసిఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.

    పూర్తి స్థాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు వంటి సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టనున్న రాష్ట్ర కార్యవర్గం

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....

    Vijayasai Reddy : టీడీపీ ఎంపీల మాదిరిగానే.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. బీజేపీలో చేరిక.. ప్లాన్ అదే

    వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు...

    Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్ బోర్డుకు తేడా తెలియని ఒవైసీ: బండి సంజయ్

    వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటని మజ్లిస్ అధినేత...