23.8 C
India
Wednesday, March 22, 2023
More

    భర్త చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందట

    Date:

    Shanti priya starts second innings 
    Shanti priya starts second innings

    ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త సిద్దార్థ్ రాయ్ కనీసం ఐదేళ్ల పాటు కూడా కాపురం చేయకుండానే చనిపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యిందట ఒకప్పటి హీరోయిన్ శాంతి ప్రియ. భర్త మరణం కలిచివేయడంతో రెండేళ్ల పాటు ఇంట్లో నుండి బయటకు రాలేక పోయింది. రెండేళ్ల తర్వాత అక్క భానుప్రియ వచ్చి ముంబయి లో ఒంటరిగా ఎలా ఉంటావ్ …… మద్రాస్ వచ్చేయమని కోరిందట. కానీ శాంతి ప్రియ మాత్రం అందుకు నిరాకరించి ముంబై లోనే ఉండిపోయింది. 

    తాజాగా ధారావి బ్యాంక్ అనే చిత్రంలో నటించింది శాంతి ప్రియ. ధారావి బ్యాంక్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని , ఇప్పుడు OTT వల్ల మంచి మంచి కథలు వస్తున్నాయని , అవకాశాలు కూడా వస్తున్నాయని దాంతో నటిగా నన్ను నేను నిరూపించుకునే వెసులుబాటు కలిగిందని అంటోంది శాంతి ప్రియ. 
    90 వ దశకంలో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన శాంతి ప్రియ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో మహర్షి అనే చిత్రంలో నటించి చాలా మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జున , రాజశేఖర్ తదితర హీరోల సరసన నటించిన శాంతి ప్రియ కు వెంకటేష్ సరసన నటించే అవకాశం దక్కలేదని బాధ పడుతోంది. ఓటీటీ పుణ్యమా అని మళ్ళీ బిజీ అవుతానని అంటోంది శాంతి ప్రియ.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అనారోగ్యంతో బాధపడుతున్న భానుప్రియ

    80 - 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ...