30.8 C
India
Friday, May 10, 2024
More

    భారత్ లో భారీ విధ్వంసానికి కుట్ర

    Date:

    conspiracy-for-massive-destruction-in-india
    conspiracy-for-massive-destruction-in-india

    భారత్ లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర లోగల రాయ్ గడ్ లోని హరిహరేశ్వర్ బీచ్ లో టెర్రర్ బోట్ కలకలం సృష్టించింది. 2008 లో ముంబైలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఇలాగే పాకిస్థాన్ నుండి పడవ ప్రయాణం ద్వారా ఉగ్రవాదులు ముంబై పై దాడులు చేసారు.

    ఇక తాజా విషయానికి వస్తే …….. ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలోని రాయ్ గడ్ బీచ్ లో టెర్రర్ బోట్ కనిపించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖాళీ పడవ మాత్రమే ఉండటం , అందులో 3 ఏకే 47 లు అలాగే బుల్లెట్లు , అమోనియం ఆ బోట్ లో లభించడంతో భద్రత కట్టుదిట్టం చేసారు. ఇటీవలే జెండా పండుగ అయిపోగా త్వరలోనే భారీ ఎత్తున వినాయకచవితి ఉత్సవాలు జరుగనున్నాయి. దాంతో విధ్వంసానికి ఉగ్ర కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ముంబై పోలీసులు. 

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chintala Raju : అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో చింతల రాజు

    Chintala Raju : తెలుగువారు విదేశాల్లో సత్తా చాటుతున్నారు. ప్రవాస భారతీయుల సత్తాతో...

    Dharman Shanmugaratnam : సింగపూర్ అధ్యక్షుడిగా మన భారతీయుడు ధర్మన్ షణ్ముగరత్నం?

    Dharman Shanmugaratnam : సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన...

    Temples : భారతదేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

    Temples మనదేశంలో భక్తిభావం మెండుగా ఉంటుంది. దేవుళ్లను కొలవడం మన సంప్రదాయం....

    social media : అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న నస్రుల్లా

    social media సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. పని లేని...