33.4 C
India
Friday, May 3, 2024
More

    ఎన్నారై ల ఓటు హక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

    Date:

    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris
    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris

    ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై కేంద్రాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నారై లకు ఓటు హక్కు కల్పించాలని కేరళకు చెందిన ఎన్నారై సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆ పిటీషన్ ని స్వీకరించిన సుప్రీం కోర్టు స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్ ని విచారణ చేపట్టనుంది. 

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు

    నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల రద్దును అత్యున్నత...

    గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ

    గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ ,...

    ఇంటి పేరు ఉంటేనే దుబాయ్ లో అడుగు పెట్టేది

    ఇకపై దుబాయ్ లో భారతీయులు అడుగు పెట్టాలంటే ఇంటి పేరుతో సహా...