41.2 C
India
Sunday, May 5, 2024
More

    కేసీఆర్ హల్చల్ : వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు

    Date:

    CM KCR busy schedule in hyderabad
    CM KCR busy schedule in hyderabad

    తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉన్నపటికీ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఈరోజు కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు హైదరాబాద్ మహానగరంలో. కొత్తగా కడుతున్న సచివాలయంను పరిశీలించిన కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30 న కొత్త సచివాలయం ప్రారంభించబోతున్నట్లు స్ఫష్టం చేసారు.

    అలాగే డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 14 న భారీ ఎత్తున నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం కావడంతో ఆ సందర్బంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న అమర వీరుల స్థూపాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

    కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , అధికారులు పాల్గొన్నారు. ఒకవైపు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో కేసీఆర్ సుడిగాలి పర్యటన మరింత వేడిని రాజేసింది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...