27.5 C
India
Wednesday, May 8, 2024
More

    టాలీవుడ్ లో మరో విషాదం : మిథునం నిర్మాత కన్నుమూత

    Date:

    Mithunam producer passed away
    Mithunam producer passed away

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మిథునం నిర్మాత ముయిద ఆనందరావు ( 57 ) అనారోగ్యంతో మరణించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని వావిలవలస గ్రామం ఆనందరావు స్వగ్రామం. అంచెలంచెలుగా ఎదిగి మిథునం అనే చిత్రాన్ని నిర్మించారు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , లక్ష్మీ జంటగా నటించిన మిథునం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించడం విశేషం.

    గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు సాయంత్రం స్వగ్రామంలో ఆనందరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related