30.8 C
India
Wednesday, May 8, 2024
More

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ తో ఎన్టీఆర్

    Date:

    ntr-with-british-queen-elizabeth
    ntr-with-british-queen-elizabeth

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ – 2 తన జీవిత కాలంలో భారతదేశంలో మూడు సార్లు పర్యటించింది. 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా అదే సమయంలో రాణి ఎలిజబెత్ భారత్ లో పర్యటించింది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు కూడా వచ్చింది.

    1983 నవంబర్ 20 న హైదరాబాద్ కు రావడంతో బ్రిటీష్ రాణి దంపతులకు అప్పటి గవర్నర్ రాం లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు బ్రిటీష్ రాణి ఏపీలో పర్యటించారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8 న మరణించారు. దాంతో అప్పట్లో నందమూరి తారకరామారావు బ్రిటీష్ రాణి దంపతులకు స్వాగతం పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక.. షాకింగ్ విషయాలు

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన...

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related