37.8 C
India
Monday, April 29, 2024
More

    బీజేపీలో చేరికలు

    Date:

    Leaders-Joins-in-BJP-telangana
    Leaders-Joins-in-BJP-telangana

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో పాదయాత్ర సాగుతోంది. ఆ సందర్బంగా కోరుట్ల నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన 40 మంది నేతలు , కార్యకర్తలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వాళ్లకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. యూసుఫ్ నగర్ గ్రామ సర్పంచ్ తుకారాం గౌడ్ నేతృత్వంలో పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఈనెల 15 న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5 వ విడత ముగింపు సభ సందర్బంగా  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నాడు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...