34.5 C
India
Tuesday, April 30, 2024
More

    చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట :ముగ్గురు మహిళలు మృతి

    Date:

    stampede in chandrababu roadshow News
    stampede in chandrababu roadshow News

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మృతి చెందగా…..మరో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంచలన సంఘటన గుంటూరు జిల్లా వికాస్ నగర్ లో చోటు చేసుకుంది. ఇటీవలే నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరుగగా ఆ సంఘటనలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర షాక్ కు గురయ్యాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...