40 C
India
Sunday, May 5, 2024
More

    YCP: 30 మంది కొత్తవారికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్లు?

    Date:

    ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో అధికార పార్టీ వైసిపి అభ్యర్థుల ఎంపికపై ఇప్పటినుంచే కసరత్తు మెదలు పెట్టింది.  వైసిపిలో ఉన్నకొంత మంది సీనియర్లు అసంతృప్తితో రాజీనామ చేయగా వారి స్థానాల్లో వేరే వాళ్లను ఇన్ చార్జ్ లుగా నియమించింది. ఇప్పటికే  11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించారు. కొంత మంది ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలో నే మరో జాబితాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. 15 మంది సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను పార్లమెంట్ స్థానాలకు పోటీ లో నిలపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 30 మందికి పైగా కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...