BJP MP Bandi Sanjay : బిజెపి ఎంపీ పండి సంజయ్ తో సహా 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చింగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఈ కేసు నమోదు అయింది.
హోలీ పండుగ రోజు హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ నీ పోలీసులు అను మతించక పోవడం తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
దీంతో పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. వీధుల్లో ఉన్న పోలీస్ లను ఆటంక పరిచి నందుకు గాను కేసు నమోదు చేశారు. హోలీ రోజు జరిగిన సంఘటన నేపథ్యం లో నే బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.