MP Sumalatha : నటి, మాండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ లోకసభ ఎన్నికల్లో దాని పోటీ చేయడం లేదని ఆమె వెల్లడించారు.
ఆమె 2019 జనరల్ ఎలక్షన్స్ లో హెచ్డి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమారస్వా మిని ఓడించి ఎంపీ అయ్యారు. అప్పుడు ఆమెకు బిజెపి మద్దతు జలిపింది. కాగా బిజెపి మా పెద్దల సమ క్షంలో ఆమె ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకు న్నారు.
గతంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సపోర్టును గుర్తుపెట్టుకున్నటువంటి సినీ నటి సుమలత ప్రస్తుతం ఆ పార్టీలో చేరారు. గతంలో ఆమె ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఈ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే బిజెపి అధిష్టానం ఈమె సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.