వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తారీఖున జరగనున్నట్లు తెలుస్తోంది..రాజస్థాన్ బోధ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో వివాహం చేసేందుకు ముహూ ర్తం ఫిక్స్ అయినట్లు సమాచా రం అమెరికాలో ఉన్న విజయమ్మ, షర్మిల హైదరాబా దుకు తిరిగి వచ్చాక జనవరిలో నిశ్చితార్థం ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
Breaking News