జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఓ పెళ్లి మండపంలో కోందరు హిజ్రాలు చోరబడి హల్చల్ చేశారని స్థానికులు తెలిపారు. డబ్బులకోసం ధౌర్జన్యానికి పాల్పడటంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరిగినట్లు చెప్పారు. దీంతో బాధితులు 100కు డయల్ చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని హిజ్రాలను అక్కడి నుంచి పంపించినట్లు ఎస్సై ఆశోక్ తెలపారు.
Breaking News