BRS Protest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా రంగారెడ్డి జిల్లా షాదనగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యం లో బి ఆర్ ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Ed ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేసిం దని, ఇది మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల ముందు కావాలనే బి ఆర్ ఎస్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అన్నారు. మోడీ, ED డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తో ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేశారని BRS నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఓడి పోతా రని మోడీ కి తెలుసు అని అందుకే ఈడి నీ అడ్డుపెట్టుకొని ఇలా రాజకీ యం చేస్తున్నారనీ వారు మండిపడ్డారు.