34.5 C
India
Tuesday, April 30, 2024
More

    MLC Kavita : నేడు రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

    Date:

    MLC Kavita
    MLC Kavita

    MLC Kavita : ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచా రించనుంది. నేడు విచారణకు రావాల్సిందిగా కవిత భర్త అనిల్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది లో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

    సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మ ద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారి ని ప్రశ్నించనున్నట్లు సమాచారం.మరోవైపు నిన్న కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.

    లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన పోలీసులు నిన్న మొదటి రోజు సుదీర్ఘంగా విచారించారు. నేడు కూడా ఆమెను ఈడీ అధికారులు విచారించరున్నారు. కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ని కూడా  అధికారులు విచారించనున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కు అసలు ముప్పు ముందుందా?

    BRS Party : లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు...

    BRS Party : బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు 

    BRS party : బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపో తున్నారు....

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె...

    BRS Leaders Jump ఆంధ్రలో బిఆర్ఎస్ పార్టీ ఖతం..వేరువేరు పార్టీల్లోకి ఇద్దరు కీలక నేతలు జంప్?

      ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం అయినట్లు సమాచారం అందుతోంది....