Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిం చారు. రౌస్ అవెన్యూ కోర్టు లో సొంతంగా వాద నలు వినిపిస్తూ ఈ కేసులో సీబీఐ 31 వేల పేజీలు, ఈడి 21 వేల పేజీల తో ఛార్జ్ షీట్ దాఖలు చేశాయి.
అందులో ఎక్కడ నా పేరు లేదని ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్ అన్నారు. మాగంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాలలో అరింటి లో నా పేరు ఎక్కడ లేదని ఆయన జడ్జి ముందు వాదనలు వినిపిoచారు. లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందంటు న్నారు.. మరి ఆ డబ్బు ఎక్కడుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.