Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడి కస్టడీ ముగిసిన నేప థ్యంలో ఆయనను ఈడి అధికారులు రౌస్ అవె న్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు.
లిక్కర్ స్కాన్ కేసులో గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్ కు ఇబ్బం దులు పడుతు న్నారు. లిక్కర్ స్కామ్ లో సీఎం ప్రమేయం ఉందని ఈడి అధికారులు ఆయనను అరెస్టు చేసి విచారించారు.