32.5 C
India
Sunday, April 28, 2024
More

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా రు. లోక్ సభ అభ్యర్థుల తుది జాబితా పై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఈరోజు జరగనున్న సీఈసీ భేటీ లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

    ఇప్పటికే రాష్ట్రంలో దీపా దాస్ మున్సి, బట్టి, ఉత్తం సహా కీలక నేతలతో సీఎం సమావేశం నిర్వహించి అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేశారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

    మిగిలి అభ్యర్థులను ఫైనల్ చేసి అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను ఇవ్వనున్నారు. సీఎం ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంపీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనుంది. ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఎంపీ అభ్య ర్థుల ఫైనల్ జాబితా బయటకు రానుంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    Mahalakshmi Scheme : 18 లక్షల మంది అకౌంట్లలో ‘మహాలక్ష్మి’ డబ్బులు

    Mahalakshmi Scheme : తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500...