32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Chandrababu : శవ రాజకీయాలు వైసీపీ డిఎన్ఎ లో ఉన్నాయి.. వైసీపీ సర్కార్ ను ఏకీపారేసిన చంద్రబాబు నాయుడు..

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : పెన్షన్ల విషయంలో వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తండ్రి చనిపోయినప్పుడు ,బాబాయి చనిపోయినప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ఆరోపించారు.

    వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసిపి స్వార్థ ప్రయోజనాల కోసం పెన్షన్లను ఇవ్వాల్సిన 13 వేల కోట్లను దారి మళ్ళిం చారని ఆరోపించారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసిపి నేతలు ఒత్తిడి చేస్తున్నారని వాలంటీర్ల పై అక్రమ కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

    వైసిపి ప్రభుత్వం కావాలని పెన్షన్ల విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తుం దని సైకో ముఖ్యమంత్రి వృద్ధులని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందు తు న్నారని చంద్రబాబు ఆరోపించారు. శవ రాజకీయాలు వైసిపి డిఎన్ఎ లో ఉన్నాయని విరుచుకుపడ్డారు. జులైలో ఏప్రిల్ నుంచి మూడు నెలల పెన్షన్లు ఒకేసారి ఇస్తామని నేను ప్రకటించడంతో ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Road Accident : లారీ, ఆటో ఢీకొని నలుగురి మృతి

    Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...