Delhi CM Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచార ణకు పలుమార్లు గారి హాజరు కాకపోవడంతో సీఎం పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూతురు ఆశ్రయించారు.
దీంతో 16వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్క రించడంతో ఈరోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం రూ. 15 వేల బాండ్, లక్ష రూపాయల పూచి కత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
మొత్తం మీద ఢిల్లీ సీఎంకు భారీ ఊరట నే చెప్పా లి. నిన్న మొన్నటి వరకు ఈడీ అధికారులు వరు సగా నోటీసులు ఇస్తూ వచ్చారు. అనేక సంద ర్భాల్లో కూడా సీఎం బిజీ షెడ్యూల్ వల్ల విచార ణకు హాజరు కాలేనని ఈడి అధికారులకు తెలియ జేశారు. ఇన్ని సార్లు సమన్లు ఎందుకు జారీ చేస్తు న్నారని సీఎం ఈడి అధికారులపై గతంలో అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టు బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించింది.