Telangana Weather : రాష్ట్రంలో ఎండలు మండిపోతు న్నా యి. గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్ర తలు మరింత పెరిగిపోయాయి. వచ్చే వారంలో ఎండ తీవ్రత ఇంకా అధికమవుతుందని వాతావ రణ శాఖ తెలిపింది.
అవసరమైతే నే పగటిపూట బయటకు రావాలని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికా రులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు గా నమోదు అవు తున్నాయి. ఈ నెలాఖరులోగా 49 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.