39.7 C
India
Tuesday, April 30, 2024
More

    CM Revanth : బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ గంజాయి వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి..

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అవసరాలను మర్చిపోయిం దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ దిక్కుమాలిన విధా నాలతో ప్రజలకు శిక్ష పడిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమయంలో  నగరా నికి పబ్బులు, డ్రగ్స్, గంజాయి వచ్చాయని ఆయన మండిపడ్డారు.

    ఎలివేటెడ్ కారిడార్ రాకతో రాష్ట్రంలో పెట్టుబ డులు మరింత పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి  కి, ప్రతిష్ట పెరిగేందుకు ఒక మెట్టు దిగడంలో ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతు న్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపో యిందని ఆయన అన్నారు. గతంలో వచ్చిన డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...