29.3 C
India
Thursday, January 23, 2025
More

    Half Day Schools : ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులు..

    Date:

    Half Day Schools
    Half Day Schools

    Half Day Schools : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారు లు ఆదేశాలు జారీ చేశారు.

    ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణంగా ఏప్రిల్ మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు మండిపోతు న్నా యి.

     దీంతో పిల్లలు బయటికి రావాలంటేనే జంకే పరి స్థితి నెలకొంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్న నేపథ్యంలో ఎండల వల్ల వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Seats : తెలంగాణలో ముడు MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన

    MLC Seats : తెలంగాణలో ముడు MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థులను తాజాగా...

    KTR : ఇక నుంచి కేటీఆర్ టాపిక్ !

    KTR : అల్లు అర్జున్ ఇష్యూకు క్రిస్మస్ తో దాదాపుగా తెరపడినట్లే. ఇక...

    Telangana Politics : దొంగ ఓటర్ ఐడీలు తయారు చేస్తున్న కాంగ్రెస్ : బక్క జడ్సన్

    Telangana Politics : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 8 లక్షల 50...

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం...