India Vs England : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 4-1 తో సొంతం చేసుకుంది కాదా ఐదో టెస్టులో విజ యంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాం పియన్షిప్ డబ్ల్యూటి సి 2023-2025 పాయిం ట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదం చేసుకుంది.
భారతి ఇప్పుడు వరకు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్ ల్లో ఓడిపోగా ఓ మ్యాచ్ ను డ్రా చేసుకుంది.
మొత్తంగా 74 పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉండగా విజయ శాతం 68.51 గా ఉంది. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.