Jaiswal Century : రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో యశస్వి జైస్వాల్ మెరుపు శతకం సాధించారు. కేవలం 122 బంతుల్లో నే 9 ఫోర్లు 5 సిక్సర్ లతో 100 పరుగులు చేశారు. హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన ఈ యంగ్ ఓపెనర్ ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ల పై మెరుపు ధాడి చేశా రు. రెండో టెస్టు లోనూ అతడు డబుల్ సెంచరీ (209) అదరగొట్టారు.