టాలీవుడ్ లో ఎంట్రీతో ఆమె అందాలను చూపెడుతూ ఇక్కడి కుర్రకారును తన వైపునకు తిప్పుకోవాలి అనుకుంటుంది జాన్వీ. ఇప్పటికే తెలుగులో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా తన మొదటి పాన్ ఇండియా మూవీ అవుతుందని సంబురపడుతుంది జాన్వీ కపూర్.
ఇవన్నీ పక్కనుంచితే ఈ మధ్య ఆమె గ్లామర్ షో మోతాదును పెంచింది. సీనియర్స్ హీరోయిన్స్ ను కూడా తలదన్నేలా గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. సినిమాల్లోకి రాకముందు నుంచే గ్లామర్ షోలు చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు డోస్ పెంచింది అంతే..
ఇటీవల బోల్డ్ గా ఫొటో షూట్స్ చేస్తూ ఎద అందాలను చూపుతూ మత్తెక్కిస్తుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ట్రెండీ వేర్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుర్రకారు మతిపోగొట్టే ఎద అందాలతో ఆమె చేసిన ఫొటో షూట్ మత్తెక్కిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన అందం సీక్రెట్ గురించి ప్రశ్నిస్తే యోగా, జిమ్ తో సాధ్యం అంటుంది ఆమె.