34.8 C
India
Friday, May 10, 2024
More

    Journalists : ఏపీ హైకోర్టుకు జర్నలిస్టులు..

    Date:

    Journalists
    Journalists
    Journalists :  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు హైకో ర్టుకు వెళ్ళనున్నారు. ఇళ్ళ స్థలాలపై హైకో ర్టులో  సీనియర్ జర్నలిస్టులు, నాన్- అక్రిడేషన్ జర్నలిస్టు లు పిటిషన్ వేయనున్నారు.ఇళ్ళ స్థలాల అవకత వల పై పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని వారు పిటిషన్ వేయనున్నారు.
    కనీసం 5 సంవత్సారాల అనుభవాన్ని ప్రామాణి కంగా తీసుకుని గుర్తింపు పొందిన విలేకరులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు కోరుతు న్నారు.ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవరించి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని వారు హైకోర్టును పిటీషన్ ద్వారా కోరనున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొందిన  జర్నలిస్టులను అనర్హులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Group 1 Exam : గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు..

    Group 1 Exam : గ్రూప్ -1 పరీక్షలపై విచారణ హై...

    APPSC Group 1 : గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు..

    APPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ...

    CM Revanth Reddy : జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: వారికి ఇళ్ళస్థలాలు!

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్...

    AP High Court verdict : చంద్రబాబు బెయిల్ షరతులపై మరోసారి ఏపీ హైకోర్టు తీర్పు..

    AP High Court verdict : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ...