Mudragada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యకర్తలను కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు ఆయన భద్రతా సిబ్బంది రానివ్వడం లేదని ముద్రగడ ఆరోపించారు.
రోజుకు మూడుసిఫ్టుల్లో కౌన్సిలర్లు పనిచే స్తున్నా రని ఆయన తెలిపారు. అలాంటి పవన్ కళ్యాణ్ పై బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తుందని మాట్లాడడం హాస్యా స్ప దంగా ఉందని ముద్రగడ అన్నారు. పిరికితనం చేతగానితనంతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యా ఖ్యలు చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు.
టైట్ సెక్యూరిటీ ఉన్న పవన్ కళ్యాణ్ పై ఎవరు బ్లేడ్లతో దాడి చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో సింపతి కోసం పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముద్రగడ అన్నారు.