Pooja Hegde : పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పుడు ఈమె ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫేమస్.. తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అని పిలిపించు కోవడానికి చాలానే కష్టపడింది.. ఇప్పటి వరకు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..
ఈమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే అల వైకుంఠపురములో అనే చెప్పాలి.. ఈ సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ మధ్య మళ్ళీ వరుసగా ప్లాప్ లతో సతమతం అవుతుంది. బీస్ట్, రాధేశ్యామ్ వంటి ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది..
ఆ తర్వాత వరుస ప్లాప్స్ రావడంతో ఈమె కెరీర్ మొత్తమే ఇక్కడ ముగిసింది అనే చెప్పాలి.. మొన్నటి వరకు ఈ అమ్మడి చేతిలో మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం అయిన ఉండేది కానీ ఇటీవలే ఈ సినిమా నుండి ఈ భామ తప్పుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగులో అయితే ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు..
అయితే పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.. ఈమె తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాను వేడెక్కేలా చేసింది.. సముద్రం ఒడ్డున థైస్ అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.. ఈ ఫొటోల్లో ఈ భామ ఎద అందాలతో సెగలు పుట్టిస్తుంది.. థైస్, ఎద అందాలను చూపిస్తూ ఇచ్చిన స్టన్నింగ్ వీడియో భలే ఆకట్టుకుంటుంది..
View this post on Instagram