Chhattisgarh News : తనకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకుల దాకా మద్యం తాగి స్కూలుకు రావడానికి పిల్లలు సాగిం చలేకపోయారు. అతడిపై చెప్పులు విసురుతూ స్కూల్ నుంచి తరిమికొట్టారు.
ఈ ఘటన ఛత్తీస్గడ్ లోని భాస్తర్ ప్రాంతంలో జరిగింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల టీచర్ మద్యం తాగి రావడమే కాకుండా పిల్లలను దూషించే వాడు.
చదువు చెప్పకుండా తిడతావా అంటూ విద్యార్థులు చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేశారు. కరెక్ట్ గా బుద్ధి చెప్పారంటూ నటిజెన్లు ఆ చిన్నారులను తెచ్చుకుంటున్నారు.