Weather Alert : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణో గ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమో దవుతాయని రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమో దవుతున్నాయని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్ర తలు పెరిగిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత మరిం త ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండ దెబ్బ తగిలి అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం పూట పనుల మీద బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.