YS Sunitha : దివంగత నేత మాజీ మంత్రి వైయస్ వివే కానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన కూతురు సునీత కీలక ప్రకటన చేసే అవ కాశం కనబడుతోంది. వివేకానంద రెడ్డి ఆత్మీ యుల తో ఈరో జు సునీత భేటీకానున్నారు.
సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని గత కొద్ది రోజుల నుంచి వార్త లు వస్తు న్నాయి. అయితే సీఎం జగన్ పై సౌభా గ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు.
వివేక హత్య గురించి ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. జగన్ కు ఓటు వేయొద్దని ఆమె పిలుపు నిచ్చారు.