YS Sunitha : కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తన మద్ద లతు ఉంటుందని దివంగత నేత వివే కానంద రెడ్డి కుమార్తె సునీత వెల్లడించారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి ఆమె వైసీ పీని గెలిపించిందని సునీత తెలిపారు. దీంతో తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డాడని సునీత అన్నారు.
సభ్యులను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని వివేకానంద రెడ్డి గతంలో అనుకునేవారని సునీత గుర్తుచేశారు. షర్మిల కు మద్దతు లేకుండా చేసేందుకు వివేకాను చంపేశారా అని ఆమె ప్రశ్నించారు. జగన్ సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు.