23.3 C
India
Sunday, August 9, 2026
More

    కర్ణాటకలో ఏ పార్టీకి మెజారిటీ రాదా ?

    Date:

    People's pulse survey in Karnataka
    People’s pulse survey in Karnataka

    ఏప్రిల్ – మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దాంతో అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని చూస్తున్నాయి. ఇక సందట్లో సడేమియా లాగా కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మేమే కీలకంగా మారుతాం కాబట్టి ముఖ్యమంత్రి పదవి లేదంటే కీలకమైన మంత్రి పదవులను పొందొచ్చు అని చూస్తున్నారు.

    తాజాగా సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ కోసం పీపుల్స్ పల్స్ సంస్థ సిస్రో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదని, కాకపోతే 100 స్థానాలకు పైగా సాధించి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందని , 90 స్థానాలతో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని తేల్చారు. ఇక కుమారస్వామి పార్టీకి 15 నుండి 30 స్థానాల మధ్య గెలుచుకుంటుందని ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే కుమారస్వామి కీలకం కానున్నాడని చెబుతోంది సర్వే. అయితే సర్వే ఫలితాలు ఇలా ఉండగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మాత్రం అధికారం మాదంటే మాది అంటూ పీపుల్స్ పల్స్ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....