36 C
India
Monday, April 29, 2024
More

    Minister jayaram: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మంత్రి గుమ్మనూరు జయరాం?

    Date:

    2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు.. చేర్పు ల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఇప్పటివరకు ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా గుమ్మనూరు జయరాం లో ఇప్పుడు పార్టీ అధిష్టానం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టంలేని గుమ్మ నూరు చేయడం పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నట్లు సమాచారం అందుతోంది.జయరాం పార్టీని వీడితే వైసీపీ నెక్స్ట్‌ ప్లాన్‌ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎంపీ రేసులో వాల్మీకీ సామాజిక వర్గ నాయ కుడు సుభాష్‌ చంద్రబోస్‌ తో పాటు కర్నూలు మేయర్‌ B.Y.రామ య్య పేర్లను పరిశీలి స్తున్నట్లు సమాచారం అందుతోం ది. ఒకవేళ చేనేత సామాజిక వర్గానికివ్వాలని డిసైడ్‌ అయితే మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Muhammad Ali :స్పృహ తప్పి పడిపోయిన మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ..

      తెలంగాణ మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ అస్వస్థకు గురయ్యారు. తెలంగాణ...