35.1 C
India
Monday, April 29, 2024
More

    వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ

    Date:

    YS vivekananda reddy murder case transferred telangana
    YS vivekananda reddy murder case transferred telangana

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. వైఎస్. వివేకా కూతురు డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసు విచారణ సరైన దిశలో సాగడం లేదని భావించి ఏపీ నుండి వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో సునీత తరుపు లాయర్ వాదనలు విన్న సుప్రీం కోర్టు ఏపీ నుండి తెలంగాణకు బదిలీ చేసింది. దాంతో తెలంగాణ లో సీబీఐ వివేకా హత్య కేసు విచారణ కొనసాగించనుంది.

    2019 లో ఏపీలో ఎన్నికలకు ముందు వైఎస్. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుండి వివేకా హత్య కేసు విచారణ సరైన దిశలో సాగడం లేదని డాక్టర్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sunitha : నేడు వివేక వర్ధంతి.. కీలక ప్రకటన చేయనున్న సునీత! 

    YS Sunitha :  దివంగత నేత మాజీ మంత్రి  వైయస్ వివే...

    ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కానున్నాడా ?

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ...

    వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ...

    వైఎస్ విజయమ్మ – షర్మిల హత్యకు కుట్ర జరుగుతోంది : డీఎల్

    2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల ల...