రెండేళ్లుగా బ్యాంకు లావా దేవిలు నిర్వహించకపోయినా ,జీరో బ్యాలెన్స్ ఉన్నా ఖాతాదారులకు ఎలాంటి ఫెనాల్టి విధించోద్దని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే స్కాలర్ షిప్ లు , లేదా ప్రభుత్వ నగదు బదలీ పథకాల కోసం చేసుకున్న అకౌంట్లో లావాదేవిలు జరగకపోయినా ఫైన విధించోద్దనీ స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులకు ఊరట లభించనుంది.
Breaking News