సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఫీట్లు లేనోడు కూడా కేసీ ఆర్ ను 100 మీటర్ల లోతుకు తొక్కుతాడట అని ఆయన విమర్శించారు. తీస్ మార్ ఖాన్ లతోనే ఏమీ కాలే ద ని ఈ బుడ్డ రఖాన్ తో ఏమవుతుందని ఆయన ఘాటుగా స్పందించారు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని మేనేజ్మెంట్ కోటాలో రూ.50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడని కేటీఆర్ ఆరోపిం చారు.