37.7 C
India
Sunday, April 28, 2024
More

    Telangana Governor: నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు:తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

    Date:

    నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అహంకారం, నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడారని గవర్నర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్యంసానకి  గురయ్యా యని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజాస్వామ్య సృహలో పాలన జరుగుతోందని తెలంగాణ గవర్నర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురిఅయ్యారని గరన్నర్  తెలిపారు.  గతంలో తెలంగాణలో పరిపాలన అన్నది సరిగ్గా జరగలేదని ఆమె అన్నారు..గత పాలనలో ప్రజలు చాలా ఇబ్బం దులు పడ్డారని ఆమె ఆరోపించారు.  నేడు ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకున్నా రన్నారు. ప్రజలకు ఏమి అవసరమో వాటిని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Governor : తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

    Telangana Governor : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు....

    కిందపడిన గవర్నర్ తమిళి సై

    తెలంగాణ గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ కిందపడ్డారు దాంతో ఒక్కసారిగా షాక్...

    గవర్నర్ వర్సెస్ కేసీఆర్

    తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారయ్యింది. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి...