33.1 C
India
Saturday, April 27, 2024
More

    Prime Minister Modi: బంగారు కడ్డీతో రాముడికి కాటుక దిద్దినన్న ప్రధాని మోడీ

    Date:

    అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాలు ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య ఈ వేడుక పట్టహాసంగా ప్రారంభం కానుంది. ముందుగా ప్రధానమంత్రి మోడీ రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు .ఆ తర్వాత స్వామివారికి చిన్న అద్దాన్ని చూపిస్తారు. అనంతరం 108 దీపాలతో మహా హారతి ఇవ్వడంతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుం ది.

    గత కొద్ది రోజుల నుంచి యావత్ భారతదేశం అయో ధ్య రామాలయం కోసం ఎదురుచూస్తోంది. ఈరోజు మధ్యాహ్నం అయోధ్య రామ మందిరం ప్రారంభ మవుతుంది. అతిరథ మహారధులతో పాటు భారతదే శంలోని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అయోధ్య కు చేరుకున్నారు. ఎప్పుడేప్పుడు బాల రాముని ప్రతిష్ట జరుగు తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తు న్నారు. అయోధ్య అంత రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య సందర్శకులు 1.5 కోట్ల మంది

    Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ...

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...