26.9 C
India
Wednesday, December 10, 2025
More

    MP Elections : ఎన్నికల షెడ్యూల్  వేళ.. కేంద్రం సంచల నిర్ణయం..

    Date:

    MP Elections
    MP Elections, CAA

    AP Elections : న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కేంద్రం సంచల నిర్ణయం తీసుకుంది.CAA పై ఈరోజు విధి విధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31న కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గని స్తాన్ నుంచి వచ్చిన వలస హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు క్రిస్టియన్లకు పౌరసత్వం తీసుకొ చ్చేలా సిఏఏ తీసుకురాగా ముస్లింలకు మినహా యించడంపై వివాదం నెలకొంది.

    కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోక్సభ ఎన్నికలకు ముందే తీసుకొచ్చింది అయితే కొన్ని ప్రాంతాలు వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు నిరసనలు నేపథ్యంలో సి ఏ ఏ అమలు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GST : ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ సునామీ!

    GST : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లలో చారిత్రక...

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...

    Pemmasani : ఎయిమ్స్ అభివృద్ధికి పెమ్మసాని ప్రతిపాదనలు – ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం: నిర్మలా సీతారామన్ హామీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...