CM Revanth : మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ పరిటాల పూర్త అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్వా ల్ లో హైదరాబాద్-రామగుం డం ప్రధాన రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మా ణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
11.3 కిలో మీటర్లు పొడవు న 6లేన్ల తో ఈ నిర్మాణం చేపట్టనున్నారనీ సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర తక్షణ శాఖ భూములను అప్పగించిందని సీఎం తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.
ముఖ్యంగా రహదారులపై ప్రత్యేక దృష్టి సారిం చింది. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలేదని కేవలం నాయకుడు తమ స్వలాభం కోసమే పనిచేశారని వారు మండిపడ్డారు.