Tamil Nadu : తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్ గా అపాయింట్ చేయను అని గవర్నర్ అనడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అత్యంత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నా రంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నేరారోపన నిలిపి వేసి నప్పుడు గవర్నర్ ఇంకోలా చెప్పే అర్హత ఉండదని మా ఆర్డర్ మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
మొత్తం మీద తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా మారిపోయింది. ప్రభుత్వ సూచించిన వ్యక్తిని మినిస్టర్ గా నేను అపాయింట్ చేయనని గవర్నర్ వ్యాఖ్యలు చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.