Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో బిజెపి ఓటమి తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తా అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ ఆ తర్వాత రెండు పార్టీలను తీర్చే అధికారంలోకి వచ్చానని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు స్నేహితులను వెంట తెచ్చుకున్న పవర్ లోకి రావడానికి రెండున్న ఏళ్లు పట్టిందని ఆయన తెలి పారు. కాగా ఏక్ నాథ్ సిండే వల్ల శివసేన, అజిత్ పవార్ NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.
కొంత గ్యాప్ వచ్చిన తిరిగి అధికారంలోకి వచ్చా నని దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశా రు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం తాను అనుని త్యం కష్టపడి పని చేస్తానని ఆయన తెలిపారు.