Nara Lokesh : తమకూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన 100 రోజుల్లో గంజాయికి చెక్కు పెట్టి బా ధ్యత నేను తీసుకుంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలా చేయలేకపోతే ప్రజలకు తన మొహం కూడా చూపించాలని ఆయన అన్నారు.
చంద్రబాబు హయాంలో అసలు గంజాయి మాటే వినిపించేది కాదన్నారు. బతుకు బానిసైన వారికో సం రిహాబిలిటేషన్ సెంటర్ లను ఏర్పాటు చేస్తా మన్నారు. రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి పెరిగిపోయిందని దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లోకేష్ మండిపడ్డారు. గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు ఇతన పడుతున్నాయా నీ కానీ ప్రభుత్వo మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని లోకేష్ మండిపడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే గంజాయిని సమూలంక పెకిలించి వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.