Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ రేపటితో ముగియనుంది. ఉదయం 11 గంటలకు ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచరన్నారు.
అయితే కవితకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. నేపథ్యంలో కవిత లాయర్లు ఎలాగైనా బెయిల్ వచ్చేలా తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. ఈరోజు కవిత భర్త అని లాయర్ మోహిత్ ఆమెని కలిశారు..
లిక్కర్ స్కామ్ కేసులో ఫారెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గత వారం పది రోజుల నుంచి ఈ డి విచా రణ ఎదుర్కొంటుంది. సుధీర్ఘ విచారణ తర్వాత అధికారులు రేపు ఉదయం కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే మరోసారి కస్టడీకి అడుగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.