CM Revanth : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహాల పై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్ని కల్లో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు ఎం తో ప్రతిష్టాత్మకమని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థి కాదని ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.
ప్రతి ఓక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో భాద్యత తో పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు. అత్యధిక మెజార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన నేత లకు దిశానిర్థే శం చేశారు. ప్రజారంజక పాలన తెలంగాణలో జరుగుతుందని ప్రజలు తప్పకుం డా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉందని సీఎం తెలిపారు.